‘ధురంధర్’ దర్శకుడు ఆదిత్య ధర్పై రామ్ గోపాల్ వర్మ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో కథ చెప్పే విధానాన్నే మార్చేసిందని, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీపై దీని ప్రభావం బలంగా పడిందని అన్నారు. భారీ యాక్షన్ చిత్రాలు ఇప్పుడు ‘ధురంధర్’ స్థాయి అందుకోవడానికి రీషూట్లు చేస్తున్నాయని, దాంతో నిర్మాతలపై అదనపు భారం పడుతోందని వ్యాఖ్యానించారు. ఆదిత్య ధర్ మేకింగ్ వల్ల చాలామంది తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వర్మ చెప్పినట్టు కథనాలు తెలిపాయి.
ఆదిత్య ధర్పై ఆర్జీవీ ప్రశంసల వర్షం.. తెలుగు ఇండస్ట్రీకే షాక్ అన్న వర్మ
5
Published on: 📅 14 Mar 2026, 12:04 PM
Reported by: 🖊
Anitha Sharma