నాడు అంధకారం, నేడు ఉల్లాసం కనిపిస్తుందని సీఎం అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ అంధకారం తొలగిపోయి, ప్రజలు సంతోషంగా ఉండటం ఆనందదాయకం. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా గురువారం విజయవాడలో సీఎం ప్రసంగించారు. 'స్త్రీశక్తి' పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల దుర్గమ్మ నవరాత్రులకు ఎప్పుడూ లేనంత మంది మహిళలు వచ్చారని తెలిపారు. 2.5 లక్షల ఆరోగ్య బీమా, సూపర్ సిక్స్ హామీల అమలుతో ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. కృష్ణా జిల్లాకు నీటి కొరత లేకుండా చేస్తామని, 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం పూర్తి చేసి, అమరావతిని గాడిలో పెట్టేవారమని పేర్కొన్నారు.
నాడు అంధకారం.. నేడు ఉత్సవం.. ఉత్సాహం
Published on: 📅 04 Oct 2025, 10:15 AM
Reporter: 🖊
>
>
>