in andhra pradesh hasnt the mother received the money here is a good news an important update

ఏపీలో తల్లికి వందనం డబ్బులు రాలేదా.. మీకో శుభవార్త, కీలకమైన అప్డేట్

Published on: 📅 05 Aug 2025, 09:17 AM
Reporter: 🖊

తల్లికి వందనం పథకం అందక రాష్ట్రవ్యాప్తంగా తల్లులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ మేరకు వారి నుంచి అధికారులు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. కొందరు విద్యార్థులకు అర్హుల జాబితాలో పేరు ఉన్నా డబ్బులు రాలేదు.. ఇలా అన్ని సమస్యల్ని పరిశీలించి పరిష్కరించే పనిలో ఉన్నారు. వివిధ కారణాలతో డబ్బులు రాని వాళ్ల అప్లికేషన్లను పరిశీలించి వచ్చే నెలలో డబ్బులు జమ చేస్తామని చెబుతున్నారు.

Sponsored