గల్ఫ్

గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య ప్రవాస భారతీయులకు ఒమన్ మార్గమే ప్రత్యామ్నాయం

Published on: 📅 02 Mar 2026, 02:55 PM
Reporter: 🖊 Ramesh Kumar

యుద్ధ పరిస్థితులతో గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. భారత్‌కు తిరిగి రావాలనుకునేవారికి ప్రస్తుతం ఒకే ప్రత్యామ్నాయం ఉందని కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తెలిపారు. అదే Oman మార్గం. ఆ దేశంపై ఇరాన్ దాడులు చేయకపోవడంతో, భారతీయులను రోడ్డు మార్గంలో ఒమన్‌కు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి రప్పించేలా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. Dubai నుంచి ఒమన్ రాజధాని Muscat వరకు సుమారు 450 కిలోమీటర్లు బైరోడ్ ప్రయాణించాల్సి ఉంటుంది.

Sponsored