gorati venkanna honorary doctorates to premavatak awarded by the governor

గోరటి వెంకన్న, ప్రేమావత్కు గౌరవ డాక్టరేట్లు.. ప్రదానం చేసిన గవర్నర్

Published on: 📅 30 Sep 2025, 04:24 PM
Reporter: 🖊

హైదరాబాద్ అంబేడ్కర్ యూనివర్సిటీలో జరిగిన 30వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహిత్య రంగంలో కృషి చేసిన గోరటి వెంకన్న, శాంతి విద్యా ప్రచారకుడు ప్రేమ్ రావత్‌లకు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేశారు. విద్యార్థులలో సృజనాత్మక వేదికలు పెంచడం ద్వారా నేరాల శాతం తగ్గించవచ్చని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. మొత్తం 0028 మందికి పట్టాలు అందజేయబడ్డాయి. ఈ స్నాతకోత్సవం విద్యార్థులకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు.

Sponsored