రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ నిర్మాణానికి రేపు శంకుస్థాపన జరగనుంది. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు భూమి పూజ నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించి రైతులు, విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే క్వాంటం శిక్షణ కోసం 50 వేల మంది నమోదు చేసుకున్నారు
అమరావతిలో క్వాంటం వ్యాలీకి రేపు శంకుస్థాపన
Published on: 📅 06 Feb 2026, 09:24 AM
Reporter: 🖊
>
>
>