సీబీఎస్‌ఈ

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు మళ్లీ ప్రారంభం… మధ్యప్రాచ్యంలో వాయిదా

Published on: 📅 05 Mar 2026, 09:17 AM
Reporter: 🖊 PopBites

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ని ర్వహిస్తున్న 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు హోలీ విరామం తర్వాత మళ్లీ ప్రారంభమయ్యాయి. 10వ తరగతి విద్యార్థులకు సింధీ, మలయాళం, ఒడియా, అస్సామీ, కన్నడ, కోక్‌బొరోక్ భాషల పరీక్షలు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతున్నాయి. 12వ తరగతి విద్యార్థులు సైకాలజీ పరీక్ష రాస్తున్నారు. అయితే మధ్యప్రాచ్య దేశాల్లో భద్రతా పరిస్థితుల నేపథ్యంలో మార్చి 5,6 తేదీల పరీక్షలను వాయిదా వేశారు. మొత్తం ఈ ఏడాది సుమారు 43 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు

Sponsored