a new railway line in this route for andhra pradesh the dpr is favorable its a festival for those two districts

ఏపీకి ఈ రూట్‌లో కొత్తగా రైల్వే లైన్.. డీపీఆర్‌కు సానుకూలం, ఆ రెండు జిల్లాలకు పండగే

Published on: 📅 30 Aug 2025, 10:46 AM
Reporter: 🖊

Kurnool Yemmiganur New Railway Line: ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు-ఎమ్మిగనూరు రైల్వే లైన్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడంతో ఆశలు చిగురించాయి. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, డీపీఆర్‌కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ రైలు మార్గం కర్నూలు ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని భావిస్తున్నారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి!

Sponsored