1945tirumala srivari pink diamond as a gift in 1945 it is all lies muniratnam reddy proved it with evidence

తిరుమల శ్రీవారి పింక్ డైమండ్‌.. 1945లో కానుకగా, అవన్నీ అబద్ధాలే.. ఆధారాలతో సహా నిరూపించిన మునిరత్నం రెడ్డి

Published on: 📅 11 Sep 2025, 09:19 AM
Reporter: 🖊

Tirumala Pink Diamond Asi Muniratnam Reddy Clarity: తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారంపై క్లారిటీ వచ్చింది.మైసూరు మహారాజు సమర్పించిన హారంలో పింక్ డైమండ్ లేదని, అది కెంపు రాయి మాత్రమేనని తేల్చారు. ప్యాలెస్ రికార్డులు, మహారాణి ప్రమోద దేవిని కలిసిన తర్వాత ఈ విషయాన్ని నిర్ధారించారు. గతంలో ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు అవాస్తవమని రుజువైంది. తప్పుడు ప్రచారం చేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మునిరత్నం రెడ్డి హెచ్చరించారు.

Sponsored